Home » cultivation
జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి.
అరటిలో కూడా వివిధరకాలు సాగులో ఉన్నవి. వాటిలో కొన్ని కూరకు, మరికొన్ని పండుగానూ ఉపయోగించుచున్నాము. సాగులో ఉన్న అరటి రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
దొండ కాండాలను భూమిలో నాటినప్పుడు కొన్నిసార్లు దాని వేరుప్రాంతం మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారిపోతుంది. దీనికి కారణం వేరుకుళ్ల తెగులు.
ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి.
చెరకు మొక్కకి తగిన వర్షపాతం లేకపోతే, మొక్కకి అదనపు నీటిపారుదల అవసరం అవుతుంది. పంట బాల్యదశలో ఆరు రోజులకి ఒకసారి, పక్వదశలో అనగా నవంబరు నుండి చెరకు నరికే వరకు మూడు వారాలకోకసారి నీరు పెట్టాలి.
విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.
మాగాణి భూమిలో వేసిన మినుము పైర్లను 35-40 రోజుల దశలో కొరినోస్పోరా ఆకు మచ్చ్ తెగులు,45-50 రోజుల దశలో బూడిద తెగులు, 60-65రోజుల దశలో తుప్పుతెగులు ఆశిస్తాయి.
పచ్చిదోస రకాలకు సంబంధించి జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో1, పూసా సంయోగ మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ కాలంలో కోత కు వచ్చే పచ్చిదోస రకాలలో కో1 రకం ఒకటి.
మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివార
గోరింటాకు వినియోగం పెరగటంతో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గోరింటాకు సాగు ఉంది. గోరింటాకు పంట అదిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా �