Home » Customs Department
తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లు, 94 గ్రాములు బంగారు ఆభరణాలను కస్ట్సమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై ఎయిర్పోర్టులో ఆదివారం ఒక్క రోజే రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
......ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలనే అనుకుంటారు. ఆదే ఆశ ఇప్పుడు మాజీ మంత్రి అల్లుడ్ని అతని స్నేహితులను ఆరున్నర కోట్ల రూపాయలుకు మోసపోయేలా చేసింది.
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో డ్రోన్లలో అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రోన్లతో కూడిన భారీ సామాగ్రిని కస్టమ్ బృందం స్వాధీనం చేసుకుంది. హౌంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా గ్
బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒక్కొక్కరూ విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో కస్టమ్ అధికారుల కళ్లుగప్పి తప్పించుకోబోయి అడ్డంగా దొరికిపోతున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి