-
Home » Cuttack
Cuttack
రిక్షాలో భార్యను కూర్చోబెట్టి 300 కి.మీ తీసుకెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు అపుకోలేరు..
సంబల్పూర్ నుంచి కటక్ వరకు 9 రోజుల పాటు ప్రయాణించాడు.
ఒడిశాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ ప్రెస్..
సీనియర్ రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
Odisha Train Accident: రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని అసత్యాలు చెప్పి పరిహారాన్ని…
ఆమె భర్త బతికే ఉన్నాడు. తన భార్య చేసిన పనికి కంగుతిన్నాడు.
బాలికపై అత్యాచారం: అలిగి ఇంట్లోంచి పారిపోయి 22రోజులు నరకం చూసింది
ఒడిశాలోని కటక్లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. అత్యంత క్రూరంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికపై దారుణానికి పాల్పడ్డారు ఆ నీచులు ఇద్దరు. వివరాలల్లోకి వెళ్తే.. పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి చెప్పినదాని ప్రక
రైలు ప్రమాదం: ఆరుగురి పరిస్థితి విషమం
ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్గుండి దగ్గర ముంబై భువనేశ్వర్ లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి, మర
గెలుపు మనదే.. సిరీస్ మనదే : విండీస్ పై భారత్ ఘన విజయం
కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్
కటక్ వన్డే : రాహుల్, రోహిత్ హాఫ్ సెంచరీలు
డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల
కటక్ వన్డే : భారత్ ముందు భారీ టార్గెట్
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 316 రన్స్ చేయాలి. విండీ�
కటక్ వన్డే : ఒక్కసారిగా మారిన సీన్.. 4 వికెట్లు డౌన్
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.
తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం
ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం ఒడిశా : సేవకు అరుదైన గౌరవం దక్కింది. పేదరికంలో వున్నా..సేవాగుణం�