Home » cyber crime police
చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert
టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు.
Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.
రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కోలీవుడ్ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పాస్టర్తో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకన్న సీనియర్ నటి హేమ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించి ఓ పర్సనల్ వీడియోను సోషల్ మీడియా, యూట్యూబ్లలో వైరల్ చేస్తున్నారంటూ హేమ తాజాగా స�
సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు.
పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారని తనని వదిలేశారని కొన్నాళ్ల క్రితం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఎక్కువగా జంటగానే కనపడుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవ
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్కు పాల్పడ్డ పది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు.