Home » cyber crime police
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కేసు నమోదుపై అన్వేష్ స్సందించారు.
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నవాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నాని ని విశాఖ సైబర్ క్రైం పోలీసులు ..
దీని ప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష.. లేక 5 లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు.
గతంలో ఇదే కేసులో విచారించి నోటీసులు ఇచ్చి దిలీప్ ను వదిలేసిన సీసీఎస్ పోలీసులు.. ఇవాళ అరెస్ట్ చేశారు.
ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు ఫ్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.
: కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ..
Stock Market Fraud Case : స్టాక్ ఎక్స్చేంజిలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇప్పిస్తామని నగరవాసులకు గాలం వేశారు. అమాయకులను మోసగించి వారి నుంచి కోట్లు కొల్లగొట్టారు.
తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు.
తనకి సంబంధించిన అన్ని విషయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది రీతూ చౌదరి. తాజాగా మరో సంచలన వీడియో పోస్ట్ చేసింది.