Home » cyber crime police
Bharatpoor Gang : ఆన్ లైన్ మోసాల్లో సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. ఓఎల్ ఎక్స్ వంటి వెబ్ సైట్లను ఆసరగా చేసుకుని ఆన్ లైన్ మోసాలకు తెగబడుతున్నారు. ఎంతో మంది బాధితులు భరత్ పూర్ గ్యాంగ్ చేతుల్లో మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ ఆటకట�
టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్లు చేసినందకుగాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల�
స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కామర్స్ పేరుతో సంస్ధల్ని, వెబ్ సైట్
child pornography సెర్చ్ చేసి..ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వీటిని సెర్చ్ చేసినా..వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చ�
స్టాండప్ లేడీ కమెడియన్ అగ్రిమా జోషువాను అత్యాచారం చేస్తానంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ యూ ట్యూబర్ శుభమ్ మిశ్రాను గుజరాత్లో వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని పోలీసులు అతనిపై
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింత్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పేరుతో ఓ యువకుడు అమ్మాయిలకు వల వేశాడు. అల్లు అర్జున్న (బన్నీ)పక్కన సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటు నమ్మిస్తూ ఓ యువకుడు పలువురు ఇద్దరు అమ్మాయిలకు మెజేస్ లు పంపిస్తూ మోసాలవల వేశాడు శ్రవ
గతకొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తనను అసభ్య పదజాలంతో తిడుతూ, అశ్లీల వీడియోలు పంపుతున్నారని ‘కరాటే’ కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
సాగర తీర నగరం విశాఖలో ఫేక్ డేటింగ్ వెబ్సైట్ కలకలం రేపింది. అందమైన అమ్మాయిలతో వలపన్ని ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పక్కా సమాచారంతో నిందితుల
ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీ నటుడు శివాజీ సైబర్ క్రెమ్ పోలీసులకు ఈ-మెయిల్ పంపారు. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజులు గడువును.. రవిప్రకాశ్ మెయిల్ ద్వారా కోరారు. వ్యక్తిగత కారణా