Home » Cyber Crimes
టెక్నాలజీకి తగినట్టుగానే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్లోని ఐఎస్బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కరోనా పరిహారం వేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ మాయగాళ్లు..బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసిన ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది
ఆన్ లైన్ క్లాసులుతో పెరుగుతున్న సైబర్ నేరాలు!
కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ నిత్యం పిల్లల చేతుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయి.
ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్ లను తానూ ఎదుర్కొన్నట్లు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
హైదరాబాద్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా ఉన్న జార్ఖండ్, రాజస్థాన్లోతో పాటు తాజాగా బీహార్లోని కొన్ని జిల్లాలు కూడా ఆ లిస్టులో చేరిపోయాయి. జార్ఖండ్లోని జామ్తారా, దేవఘర్, రాంచీ, రాజస్థాన్లోని భరత్పూర్తో పాటు బీహార్లోని నలంద, గయా, బిహార్షరీఫ్, �
సైబర్ క్రైమ్ లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో వయస్సుతో సంబంధం లేకుండా నేరాలకు ఒడిగడుతున్నారు. బాధితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్య�