Home » Cyber Crimes
హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో నిర్వహించిన సమావేశంలో 2024 యాన్యువల్ రిపోర్ట్ ను హైదరాబాద్ సీపీ ఆనంద్ విడుదల చేయగా, రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన క్రైమ్ వివరాలను సీపీ సుధీర్ కుమార్ వెల్లడించారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Cyber Attacks on India : దక్షిణాసియా కేంద్రంగా భారత్పై విరుచుకుపడుతున్నారు సైబర్ నేరస్తులు. తెలుగువారు సహా అనేకమందికి ఉద్యోగాల పేరుతో ఎరవేసి సైబర్ నేరస్తులుగా మారుస్తున్నారు.
డీజీపీ రవిగుప్త వాట్సాప్ డీపీ ఫొటోతో సైబర్ మోసాలకు కేటుగాడు పాల్పడ్డాడు. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి
తెలంగాణతో సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాల రేటు జాతీయ సగటు 66.4 శాతం కంటే ఎక్కువగా నమోదైంది.
చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుక్కున్నారు. ఇందులో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా 14,108 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో కూడిన ఇన్ స్టాగ్రామ్ యాడ్ ను క్లిక్ చేయడం ద్వారా మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ను మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంప్రదించగా ఆపై టెలిగ్రామ్ లింక్ పంపారు.
సైబర్ నేరాల్లో, మానవ అక్రమరవాణాలో తెలంగాణా మరోసారి మొదటిస్థానంలో ఉంది. 2021లో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని ఎన్సీఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు వంటి విషయాల్లోనూ సైబర్ నేరాల్లోను తెలంగాణ దేశంలోనే �
ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు.