Home » Cyber criminals
ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని
ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.
మీ భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే అలవాటు మీకుందా? డీపీ చాలా బాగుందని చూసినోళ్లు చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంట్లు చూసి సంబర పడిపోతున్నారా?
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.రోజుకో తరహాలో దగా చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను వాట్సాప్
ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పి రెండు లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో
మొబైల్ ఫోన్ల నుంచి అన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లపై సైబర్ నేరగాళ్లు కన్నేసి ఉంటారు. మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? అయితే ఇలా చెక్ చేసుకోండి.. వెంటనే తొలగించుకోండి.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. మాల్ వేర్ లతో అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఫేక
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూ
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న