Home » Cyber criminals
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్డేట్ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్
ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ క్రిమినల్స్ అడ్డంగా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముని మనకు తెలియకుండానే ఖాళీ
మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తారా? అయితే జాగ్రత్త.. ఆ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు...
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. కస్టమర్లకు తెలియకుండానే వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఇద్దరు బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు మాయమయ్యాయి.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.
సామాన్యులను బురిడీ కొట్టించి అకౌంట్లలో ఉన్న నగదు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు అలా కూడా కాదట.. నేరుగా బ్యాంకుకే ఫేక్ నోటీసులు పంపి ఖాతాల్లో ఉన్న అమౌంట్ లూటీ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్
పెళ్లి చేసుకునే నెపంతో యువతితో మాట్లాడించి, ఓ యువకుడి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేసిన ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుక