Home » Cyber criminals
Cyber War in Vizag : అది మొన్నటి వరకు ఉక్కు నగరం. ఇప్పుడు దాని పేరు మారే పరిస్థితి వచ్చింది. సైబర్ క్రైమ్స్కు అడ్డాగా మారుతోంది. కేటుగాళ్ల కళ్లు విశాఖ సిటీపై పడడంతో… ఫోర్జరీలు, ఆర్థిక మోసాల్లో దూసుకుపోతోంది. దీంతో స్టీల్ సిటీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్
Cyber cheating: పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త.
మీరు తరచుగా ఫేస్బుక్లో ఫోటోలు అప్లోడ్ చేస్తుంటారా? మీ ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన పిక్స్.. ఎక్కువగా పోస్ట్ చేస్తారా.? ఐతే.. మీ అందరికీ ఇదో హెచ్చరిక. మీరు ఇక్కడ అప్లోడ్ చేసే పర్సనల్ ఫోటోలు.. ఇంకెక్కడో సైబర్ కేటుగాళ్లు డౌన్లోడ్ చేసే ప్రమాద
పెద్ద చదువులు చదవలేదు. ఇంటర్నెట్ గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. అలాంటి వారు ఆన్లైన్లో ఆరితేరిపోయి తాము ఎవరో తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా పక్కాగా క్రైమ్స్ చేసే తెలివిని మాత్రం సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు కిడ్నాప్స్, మర్డర�
వారు పెద్దగా చదువుకోలేదు….. టెక్నికల్ గా పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్లు కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం… అందులో యాప్ ల ద్వారా ఆన్ లైన్ వ్యవహరాలు ఎలా చక్కబెట్టాలి అనే విషయాల్లో ఆరితేరిన వారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అవతలి వారిని ఎలా బురిడీ కొట్టించ�
సోషల్ మీడియాని కూడా సైబర్ క్రిమినల్స్ వదలట్లేదు. అమ్మాయిలే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. ఫోటోలు మార్ఫ్ చేసి.. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తామంటూ.. వేలు, లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ కరోనా టైమ్లో.. ఇలాం�
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ క్రెడెట్ కార్డ్ ఉద్యోగుల పేరిట ఫోన్ చేసిన కేటుగాళ్లు 14 లక్షలకు టోకరా ఇచ్చారు. కేవైసీ అప్ డేట్ చేస్తామని చెప్పి తార్నాకకు చెందిన
చైనా షార్ట్ వీడియో షేరింగ్ టిక్ టాక్ యాప్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో చైనీస్కి చెందిన 58 ఇతర ప్రముఖ యాప్స్తో పాటు పాపులర్ టిక్ టాక్ యాప్ ను కూడా నిషేధం విధించింది. ఇప్పుడు ఆ టిక్ టాక్ పేరుతో మరో కొత్త టిక్ టాక్ అంటూ మెసేజ్ వై�
నగరానికి చెందిన మహిళా కానిస్టేబుల్కు సైబర్ నేరగాళ్ళు టోకరా పెట్టారు. పెళ్లి కోసం దాచుకున్న డబ్బును డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఆమెకు విషయం తెలిసి షాక్ అయ్యారు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బుధవారం నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు �
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫిష్షింగ్ సైట్లు, ట్రాపింగ్ మెసేజ్లు పంపి లక్షల్లో లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూటు మార్చిన సైబర్ క్రిమనల్స్ టార్గెట్ అంతా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లపైనే పెట్టారట. వాళ్లు అయితే ఎటువంటి నష్టం జరిగినా పె�