Home » Cyber criminals
ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. విషయం తెలిసే లోపు సైబర్ క్రిమినల్స్ దోచేస్తున్నారు. ఈ �
సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా ఉన్న జార్ఖండ్, రాజస్థాన్లోతో పాటు తాజాగా బీహార్లోని కొన్ని జిల్లాలు కూడా ఆ లిస్టులో చేరిపోయాయి. జార్ఖండ్లోని జామ్తారా, దేవఘర్, రాంచీ, రాజస్థాన్లోని భరత్పూర్తో పాటు బీహార్లోని నలంద, గయా, బిహార్షరీఫ్, �
స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుం�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దేవతామూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు.
Venky Kudumula: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్కి ఝలక్ ఇచ్చాడు ఓ కేటుగాడు.. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని, గతేడాది రెండో
sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా
Airtel KYC Fraud : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ యూజర్లను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప�
Fraud with your Fingerprints through Pay Point : అడిగారని.. ఎక్కడిపడితే అక్కడ వేలిముద్రలు వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఫింగర్ ఫ్రింట్స్.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే.. మీ అకౌంట్ ఖాళీ అయినట్టే… ఓసారి చెక్ చేసుకోండి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై వేలిముద
cyber criminals Adilabad District : మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు. అమాయకులకు మాయమాటలు చెప్పి బుట్టలో పడవేస్తారు సైబర్ కిలాడీలు. ఇన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ అంటూ, లాటరీలంటూ ఫోన్లు చేసిన