Home » Cyber criminals
ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు.
లాభాలను విత్డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.
అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసినా, మాట్లాడినా చాలా మంది యువకులు ఆకర్షితులవుతున్నారు.
తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేసినందుకు కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు.
సైబర్ నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.
జ్యోతిష్యం పేరుతో సాప్ట్ వేర్ ఉద్యోగి నుంచి రూ.12.50లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
దీని ప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష.. లేక 5 లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు.
ఆ తర్వాత కస్టమర్ కేర్ సూచనలతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. మొదట బాగా లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించింది.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ రైల్వే గార్డ్ గా పనిచేస్తున్నాడు.
ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.