-
Home » Cyber criminals
Cyber criminals
బాబోయ్.. 'ఫ్రీ AC యోజన' పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్తో ఖాతా ఖాళీ!
June 26, 2026 / 03:28 PM ISTFree AC Yojana Scam : కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత ఏసీ యోజన స్కీమ్ అంటూ సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తున్నారు జాగ్రత్త.. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.…
మీ ఫోన్పేలో ఇలా క్యాష్ రిక్వెస్ట్ వచ్చిందా? క్లిక్ చేశారంటే ఖతమే..! ఎలా సేఫ్గా ఉండాలంటే?
June 13, 2026 / 06:16 PM ISTPhonePe Fraud : డిజిటల్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి.. యూపీఐ ఖాతాకు డబ్బులు పంపుతామంటే నమ్మొద్దు.. అది ఫ్రాడ్ కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
జనసేన ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం.. చలానా పేరుతో ఫోన్కు లింక్ రాగానే..
March 22, 2026 / 11:38 AM ISTJana Sena MLA Chirri Balaraju : పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12లక్షలు కొట్టేశారు..
ఏం స్కెచ్చేశార్రా.. సైబర్ నేరస్తుల సరికొత్త ప్లాన్.. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
March 11, 2026 / 06:53 PM ISTఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తేల్చి చెప్పారు. నకిలీ వెబ్సైట్లతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్ల వేధింపులు.. ఆ భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణం
February 9, 2026 / 06:30 AM ISTబలవన్మరణానికి ముందు రామారావు పోలీసులకు ఒక లేఖ రాశాడు. అందులో సైబర్ క్రిమినల్స్ తనను ఏ విధంగా వేధించింది తెలిపాడు.
రూ.5 వేలకు ఆశ పడ్డాడు.. కట్ చేస్తే రూ.2 కోట్లు పోగొట్టుకున్న టెకీ.. హైదరాబాద్ లో ఘరానా సైబర్ మోసం
January 18, 2026 / 07:16 PM ISTషేర్ల గురించి తన దగ్గర సలహాలు తీసుకుని ఎంతోమంది డబ్బు సంపాదించారని కబుర్లు చెప్పాడు. అంతేకాదు.. నిజం అనిపించేలా అందుకు ఆధారంగా స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేసే వాడు.
మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
January 10, 2026 / 07:11 PM ISTఆ తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించింది. అలా డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీలు చేసింది. మొత్తం 2.58 కోట్లు పంపింది.
నా కూతురు నగ్న చిత్రాలు అడిగారు.. తెలియకుండానే ఆ ఉచ్చులో.. అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్
October 4, 2025 / 07:07 AM ISTబాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కూతురికి జరిగిన ఒక (Akshay Kumar)బాధాకరమైన సంఘటన గురించి వివరించారు. తాజాగా ఆయన ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్నారు.
వామ్మో.. పహల్గాం ఉగ్రదాడి ఘటననూ వదలని సైబర్ క్రిమినల్స్.. వృద్ధుడి నుంచి ఎన్ని లక్షలు కొట్టేశారంటే..
September 24, 2025 / 05:15 AM ISTఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది మోసం అని, మీరు మోసపోయారని కుటుంబ సభ్యులు చెప్పేవరకు ఆయనకు మ్యాటర్ అర్థం కాలేదు.
వామ్మో.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇలా మోసపోయారు..
September 19, 2025 / 06:07 PM ISTఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.