Home » Cyber criminals
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చ�
కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు.
Phone Hacked : గత కొన్ని ఏళ్లుగా సైబర్ మోసం కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రతిదీ డిజిటల్గా మారడంతో సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. సైబర మోసగాళ్లకు ఇంటర్నెట్ హాట్స్పాట్గా మారింది.
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు కొట్టేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రిటైర్డ్ మహిళా ప్రిన్సిపాల్ సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.7.25 లక్షలు పోగొట్టుకున్నారు.
Renew Netflix Subscription : ఆన్లైన్ మోసాలతో జాగ్రత్త.. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
5G Scam Alert : భారత్లోకి ఎట్టకేలకు 5G సర్వీసులు (5G Services In India) అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Airtel) వినియోగదారులకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు.
సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక�
విశాఖలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. బ్యాంకు ఖాతా యజమానికి తెలియకుండా సైబర్ క్రిమినల్స్ దబ్బు దోచేశారు. బ్యాంకు ఖాతా యజమానే చెప్పినట్టు సైబర్ క్రిమినల్స్ బ్యాంకు సిబ్బందిని నమ్మించారు.
ఆ బలహీనత డాక్టర్ కొంపముంచింది. ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకునేలా చేసింది. డాక్టర్ తీరు కుటుంబసభ్యులనే కాదు పోలీసులను సైతం షాక్ కి గురి చేసింది.