Home » Cyber criminals
చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert
Online Electricity Bill Scam : ఆన్లైన్లో ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది అమాయకులను స్కామర్లు మోసం చేస్తున్నారు. అధికారిక విద్యుత్ శాఖలంటూ మోసగాళ్లు బూటకపు సందేశాలు పంపుతున్నారు.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు.
ముంబైకి చెందిన మహిళ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసి అకౌంట్ నుంచి రూ. 1.5లక్షలు కోల్పోయింది. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా సైబర్ మోసగాళ్ల పనేనని తేల్చారు.
సైబర్ క్రైంపై అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI ని ఉపయోగించి తయారు చేసిన సైబర్ నేరగాళ్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లుగా AI చూపించిన ఆ బాలీవుడ్ విలన్స్ని మీరు గుర్తు పట్టగలరా?
Fake Whatsapp Video Calls : ఆ కాల్లో మహిళ దుస్తులు తీసేసింది. ఒంటి మీదున్న డ్రెస్ తీసేయాలని, నగ్నంగా కనిపించాలని అతడిని కూడా కవ్వించింది.
సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన మహిళా పెట్టుబడి కింద డబ్బులు చెల్లించారు. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.
Hyderabad : ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేయడమే కాకుండా అందులో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఫ్రీ ఆఫర్ల పేరుతో మోసం చేస్తున్నారు. వాళ్ల ఆఫర్లకు ఆకర్షితులై తమ ఖాతాల్లో వేల రూపాయలు పోగొట్టుకుని జనం గగ్గోలు పెడుతున్నారు. 'ఫ్రీ థాలీ' ఆఫర్ పేరుతో ఓ మహిళ రూ.90,000 పో�
సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్కు ముందుగా మన�