Home » Cyber criminals
తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
Cyber Attacks on India : దక్షిణాసియా కేంద్రంగా భారత్పై విరుచుకుపడుతున్నారు సైబర్ నేరస్తులు. తెలుగువారు సహా అనేకమందికి ఉద్యోగాల పేరుతో ఎరవేసి సైబర్ నేరస్తులుగా మారుస్తున్నారు.
ఆ వ్యక్తులు చెప్పిన విధంగా మరింత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఈసారి పెద్ద మొత్తంలో వారికి డబ్బు చెల్లించింది.
సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి వాహనదారులను దోచుకుంటున్నారు.
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు....
Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.