Home » Cyber Frauds
Strict SIM Rules 2025 : కొత్త నిబంధనల ప్రకారం.. ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్లిస్ట్లో పెట్టేస్తుంది. తద్వారా మూడేళ్ల వరకు సిమ్ కార్డ్ల నిషేధాన్ని విధించనున్నారు.
మిస్సైన 30వేల మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్ కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లు ఏంటి?
Online Scam Alert : OTP స్కామ్, UPI మనీ రిక్వెస్ట్ స్కామ్స్, బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేషన్ స్కామ్లతో సహా సాధారణ ఆన్లైన్ స్కామ్లపై భారత ప్రభుత్వ ప్రాథమిక సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వినియోగదారులను హెచ్చరిస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్
ఈ ఓటీపీలు.. కేవైసీలే కాదు.. సైబర్ ఫ్రాడ్స్లో ఇంకా చాలా ఉంటాయ్. బ్యాంక్ లోన్స్ అని.. ఆన్లైన్లో కార్ల కొనుగోళ్లని.. ఫేక్ ఎన్జీవోలకు.. డొనేషన్లని.. గిఫ్ట్లని.. ఉద్యోగాలని.. చాలా ఉంటాయ్. ఇలా కూడా మోసపోవచ్చా.. అనేలా మోసపోయారు కొందరు బాధితులు. అందుకే.. స
సైబర్ నేరాల్లో ఎక్కువగా బ్యాంకింగ్, కేవైసీ తరహా మోసాలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయ్. ఓటీపీలు చెప్పాలంటూ.. QR కోడ్లు పంపాలంటూ.. ఈ-కేవైసీలంటూ.. రకరకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్.. సిమ్ స్వాప్తోనే లక్షలు కొట్టేస్తున్నారంటే.. సైబర్ నేరగాళ్లు ఎంత�