-
Home » Cyber Frauds
Cyber Frauds
సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టు.. 3ఏళ్ల వరకు కొత్త సిమ్ ఇవ్వరు!
Strict SIM Rules 2025 : కొత్త నిబంధనల ప్రకారం.. ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్లిస్ట్లో పెట్టేస్తుంది. తద్వారా మూడేళ్ల వరకు సిమ్ కార్డ్ల నిషేధాన్ని విధించనున్నారు.
భయానకంగా విస్తరిస్తున్న సైబర్ స్లేవరీ? అసలేంటి సైబర్ స్లేవరీ, ఎలా మోసాలు చేస్తారు, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా? పూర్తి వివరాలు..
మిస్సైన 30వేల మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్ కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లు ఏంటి?
ఆన్లైన్ స్కామ్ అలర్ట్.. ఈ 6 మార్గాల్లోనే సైబర్ మోసాలు.. అకౌంట్లు ఖాళీ చేస్తారు జాగ్రత్త..!
Online Scam Alert : OTP స్కామ్, UPI మనీ రిక్వెస్ట్ స్కామ్స్, బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేషన్ స్కామ్లతో సహా సాధారణ ఆన్లైన్ స్కామ్లపై భారత ప్రభుత్వ ప్రాథమిక సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వినియోగదారులను హెచ్చరిస్తోంది.
Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్
OTP, KYC మోసాలతో జాగ్రత్త.. అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చేస్తారు..!.
ఈ ఓటీపీలు.. కేవైసీలే కాదు.. సైబర్ ఫ్రాడ్స్లో ఇంకా చాలా ఉంటాయ్. బ్యాంక్ లోన్స్ అని.. ఆన్లైన్లో కార్ల కొనుగోళ్లని.. ఫేక్ ఎన్జీవోలకు.. డొనేషన్లని.. గిఫ్ట్లని.. ఉద్యోగాలని.. చాలా ఉంటాయ్. ఇలా కూడా మోసపోవచ్చా.. అనేలా మోసపోయారు కొందరు బాధితులు. అందుకే.. స
సిమ్ కార్డ్ బ్లాక్ అంటూ మెసేజ్ వచ్చిందా? అయితే.. సైబర్ నేరగాళ్ల పనే!
సైబర్ నేరాల్లో ఎక్కువగా బ్యాంకింగ్, కేవైసీ తరహా మోసాలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయ్. ఓటీపీలు చెప్పాలంటూ.. QR కోడ్లు పంపాలంటూ.. ఈ-కేవైసీలంటూ.. రకరకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్.. సిమ్ స్వాప్తోనే లక్షలు కొట్టేస్తున్నారంటే.. సైబర్ నేరగాళ్లు ఎంత�