CyberabadPolice

    సాయం కోసం సంప్రదిస్తే.. సోనూసూద్ ఫౌండేషన్‌ పేరిట మోసం..

    March 10, 2021 / 07:35 AM IST

    సైబర్ నేరగాళ్లు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు చేసే పనులకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో ఈ మోసాలు ఎక్కువ అయిపోగా.. లేటెస్ట్‌గా దేశవ్యాప్తంగా మంచి పనులు చెయ్యడంలో ఫేమస్ అ

    హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

    December 6, 2019 / 08:28 AM IST

    దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశంలో మహిళలపై హత్యా�

    ఇది సరైన పద్దతి కాదు : ఎన్ కౌంటర్ పై కార్తీ చిదంబరం

    December 6, 2019 / 06:54 AM IST

    దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం. రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది �

    ఇలాంటి నేరస్థులకు ఇది సరైన ముగింపు

    December 6, 2019 / 06:07 AM IST

    సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అప్పుడు.. ఇప్పుడు.. సజ్జనారే 

    December 6, 2019 / 05:04 AM IST

    2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న  చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీని�

10TV Telugu News