Home » Cyclone Bulbul
పశ్చిమ బెంగాల్, ఒడిషాతో సహా బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ
బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చి శనివారం రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడ
బుల్ బుల్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా మారింది. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 21 గంటల్లో చంద్బాలి ప్రాంతంలో 113 మి.మీటర్లు, డిగ్హా 48 మి.మీటర్లు.. బాలాసోర్లో రికార్డు స్థాయిలో 28 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. బుల్ బుల్ తుఫాన్ ఒడిశా, పశ�
మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు బుల్ బుల్ తుఫాన్ భయపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఉత్తరాంధ్రపైన కూడా కనిపిస్తుంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్
ఒకవైపు మహాతుఫాన్.. మరోవైపు బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుంది. వచ్చే 24 గంటల్లో బుల్ బుల్ తుఫాన్ భీకర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒడిశా మినహా.. పశ్చిమ బెంగాల్, �