Home » Cyclone Fengal
వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాన్ ఎంత మేర బీభత్సం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.