Home » daggubati purandeswari
ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.
15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్బీఐకి ఎలా చూపించారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. Daggubati Purandeswari
పంచాయతీల నిధులు దారి మళ్లించారు, విద్యుత్ బిల్లులు, ఎల్ఈడీ బల్బుల పేరుతో వసూలు చేస్తున్నారని ఇది దారుణ పరిస్థితి అన్నారు. ముగ్గురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.
విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..
వచ్చే ఎన్నికలకు వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది.
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను పురంధేశ్వరి..
Daggubati Purandeswari: బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారినపడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న�
ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ?
విజయవాడ : దగ్గుబాటి పురందేశ్వరి త్వరలో బీజేపీకి బైబై చెప్పనున్నారా? తాను రాజకీయాల నుంచి తప్పుకుని.. కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా? రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వారసుడ్ని బరిలో దింపబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడి