Home » daggubati purandeswari
ఏపీలో స్పీడ్ పెంచిన బీజేపీ
ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు.
కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.
సీఎం జగన్, ఆయన అనుచరులు మాత్రమే లబ్ది పొందుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు.
Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
Roja Fires on Purandeswari: వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ నువ్వు. సీఎం సీటు కోసం నాడు నువ్వు, చంద్రబాబు పోటీ పడ్డారు.
73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.