Home » DANGER
ముంబై నగరంలో బాలీవుడ్ నటి కంగనా.. అధికార శివసేన పార్టీకి మధ్య తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ తల్లి ఆశా రనౌత్ కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కుమార్తె కంగనాకు సపోర్ట్గా ఆమె మాట్లాడుతూ.. శివసేన తన కుమార్తెకు అన్యాయం చేసి�
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రా�
గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పాత పోలవరం గ్రామానికి ప్రమాదం పొంచి వుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. గత సంవత్సరం వరదల్లో కొంతమేర కోతకు గురైన గట్టు ఈ ఏడాది వరదలకు మరింత బలహీన పడుతోంది. మరో మీటర
కరోనా భయంతో ఏది ముట్టుకున్నా వెంటనే శానిటైజర్ తో చేతులు క్లీన్ చేసుకుంటున్నారా? ఏ మాత్రం అనుమానం అనుమానం వచ్చినా చేతుల్లో స్ప్రేతో కొట్టేసుకుంటున్నారా? శానిటైజర్ అప్లయ్ చేసుకున్నాము, ఇక మాకు కరోనా రాదని భరోసాగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ
బాలీవుడ్ మెగాస్టార్, శతాబ్దపు గొప్ప హీరోగా చెప్పుకునే నటుడు అమితాబ్ బచ్చన్కు కూడా కరోనా సోకింది. ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ త�
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత
కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువగా ముసుగులు.. శానిటైజర్లు వాడుతున్నారు. వాస్తవానికి ఇది మంచిదే కానీ, అతి సర్వత్రా వర్జయేత్ అన్నది శానిటైజర్ విషయంలోనూ వర్తిస్తుంది. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచించిన శానిట�
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్లో ప్రస్థుతం �
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వార్థం కోసం జనం మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. సంఘ్ కార్యకర్తలు ప్రపంచ విజయాన్ని కోరుకుంటారన్నారు. సంఘ్ కార్య�