DANGER

    నిరసన హోరు : అమరావతి ముంపు ప్రాంతం కాదు..మోడీ ఆదుకోవాలి

    December 22, 2019 / 05:56 AM IST

    చేతులెత్తి మొక్కి చెబుతున్నాం..న్యాయం చేయండి..మీరన్న మాటలే నెరవేర్చాలి..అమరావతి ముంపు ప్రాంతం..రాజధాని కుదరదు..మూడు రాజధానులు చేస్తామంటున్నారు…ఎందుకు ముంపు ప్రాంతం అని ప్రశ్నిస్తున్నారు ఉద్దండరాయుని పాలెం మహిళలు. మూడు రాజధానులు, GN RAO కమిటి

    ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్ : ఏపీకి పొంచి ఉన్న ముప్పు

    November 20, 2019 / 03:12 PM IST

    శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.

    డేంజర్ కెనాల్: ప్రాణాలు పోతున్నా..పట్టించుకోని అధికారులు  

    October 30, 2019 / 07:08 AM IST

    ఉరకలేసే నీటిని చూస్తే ఎవ్వరైనా సరే మైమరచిపోతారు. ఆ నీటిలో ఊత కొట్టాలని ఉబటాపడతారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాలు తీయొచ్చు. అటువంటి ప్రమాదాలకు కేంద్రంగా మారింది కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కెనాల్. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈ కాకతీయ కెనాల్ లోకి దిగిన �

    డేంజర్ బెల్స్ : విజయవాడతో పాటు 50 నగరాలకు భూకంపం ముప్పు

    October 15, 2019 / 04:01 AM IST

    ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై

    వెలుగులు కాదు చీకట్లు : ఎల్ఈడీ లైట్లతో కంటికి ముప్పు

    October 9, 2019 / 10:49 AM IST

    ఎల్.ఈ.డీ. లైట్‌.... వెలుగు ఎక్కువ, విద్యుత్‌ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా... ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్‌.ఈ.డీ.

    ఏ క్షణమైనా కూలొచ్చు : భాస్కర్ అపార్ట్ మెంటు వాసులకు హెచ్చరిక

    September 21, 2019 / 04:51 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం

    గణేష్ మండపాలు : ప్రాణాల మీదికి తెస్తున్న లడ్డూ పోటీలు

    September 6, 2019 / 04:47 AM IST

    గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

    శ్రీశైలం డ్యామ్‌కు ముప్పు ?

    May 3, 2019 / 10:42 AM IST

    శ్రీశైలం డ్యామ్‌కు మప్పు పొంచి ఉందా.. డ్యామ్‌ నీరు జాలువారే ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ముప్పుగా మారుతోందా.. ఇప్పుడు ఇదే అంశం ఆందోళనకు గురిచేస్తోంది. 1999 వరదల కారణంగా 60 అడుగుల మేర ఏర్పడ్డ గొయ్యి.. క్రమేపీ పెరుగుతూ వస్తోంది.  2009లో వరదల కారణంగా వంద అ�

    ఒడిశాలో ఫోనీ ఎఫెక్ట్ : నదులకు వరద ముప్పు 

    May 2, 2019 / 03:43 AM IST

    ఫోనీ తుఫాను ఒడిశాఫై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫోనీ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వర�

    లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది

    April 20, 2019 / 04:14 PM IST

    ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�

10TV Telugu News