Home » dasara festival
ఒకప్పుడు టాలీవుడ్ వేరు.. ఇప్పుడు టాలీవుడ్ వేరు. యంగ్ హీరోల మధ్య బాండింగ్ చూస్తే మిగతా రాష్ట్రాల సినీ ఇండస్ట్రీలు కుళ్ళుకోనేలా ఉంది వాతావరణం. ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్..
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్రపడటంతోనే లైన్ క్లియర్. పాలన రాజధానిగా విశాఖ ఠీవిగా నిలబడనుంది. ఇంతకీ ఎప్పటికీ జగన్ అక్కడకు తరలివెళ్లనున్నారు? అంటే నాలుగు నెలలే అని సమాధానం. అక్టోబర్ 25న విజయదశమి. సెప్టెంబర్ తర్వాత కరోనా తగ్గుతుందన్నద
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తంగా మారింది. దాదాపు లక్ష మంది భక్తులు.. కర్రలతో ఉత్సవంలో పాల్గొన్నారు. మాల మల్లేశ్వరుల దేవతల విగ్రహాలు దక్కించుకునేందుకు.. గ్రామాల ప్రజలంతా కర్రలతో కొట్టుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి.. విచక్�
ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. �
దసరా సెలవులు వచ్చేశాయి. దీంతో ఊరెళ్లడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు సొంతూరి బాట పట్టారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి అక్టోబర్ 13 దాక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 09వ తేదీ వరకు కళాశాలలక�
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి, ఆదివారం, సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్ధం దేవస్దానం, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణకవ�
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 2019, సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం�
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెప�
తెలంగాణా రాష్ట్రంలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలతో పాటు నగర శివారు నుంచి 4,993 అదనపు బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు తె�
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 29, ఆదివారం నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పా�