Home » dates
ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్జులు అధికంగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం , నాటటం, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చు రిత్యా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది.
ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
రెండు అసెంబ్లీలు ఒకే గడువులో ముగిసిపోవడం లేదు. రెండింటికీ మధ్య 40 రోజుల వ్యత్యాసం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18తో ముగిస్తే, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ జనవరి 8తోనే ముగుస్తుంది. రెండు అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల వ్యత్యాసం ఉన్నంత మాత్రాన ఒక రాష్�
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఖర్జూరాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఖర్జూరాలను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకోవాలి. గుండె వైఫల్యానికి చికిత్స చేయడంలో ఖర్జూరాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా లభించటం వల్ల రక్త హీనత సమస్యలు తొలగిపోతాయి. చలికాలంలో గర్భిణీలు ఖర్జూరం తీసుకోవటం వల్ల పిండం ఎదుగుదలకు ఉపకరిస్తుంది.
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తేదీలను డిసెంబర్ 30వ తేదీన ప్రకటించబోతుంది.
చలికాలంలో శరీరంలోని ప్రొటీన్స్ను సమతుల్యం చేస్తాయి. బి1, బి2, బి3, బి5 విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించే విషయంలో అతిపెద్ద అడ్డంకి తొలగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) అభ్యర్థన మేరకు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్ను మార్చడాన�
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్ హీరో కమల్హాసన్ ఏ మేరకు ప్రభావం చూపిం