Home » dead body
UP : Aligarh : వేలకు వేలు ఫీజులు గుంజే ప్రయివేటు హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ పసిగుడ్డు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చి పట్టుమని 10 రోజులుకూడా గడవకముందే ఎలుకలు కొరికి తినేయటంతో ఆ పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయింది. ఈ దా�
mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మర
Delhi : dead body in car : దేశ రాజధాని ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో ఓ కారులో కనిపించిన ఓ శవం కలకలం రేపింది. వెస్ట్ ఢిల్లీలోని చావ్లా ఏరియాలో పార్క్ చేసి ఉన్న బుధవారం (నవంబర్ 11,2020) మధ్యాహ్నాం 12.30 గంటల సమయంలో స్విఫ్ట్ కారులో కారులో వ్యక్తి శవాన్ని చూసి స్థాన�
husband killed wife : గుజరాత్ రాజ్కోట్లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్కోట్ పలితాన సమ
anusha death mystery: ఆ దంపతులు జీవనోపాధి కోసం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చారు. భర్త ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా…భార్య ఇంట్లోనే ఉండేది. ఓ రోజు ఆ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఓ వైపు భర్త.. మరోవైపు పోలీసులు గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. సరిగ�
దేశాన్ని కాపాడటంలో తమ ప్రాణాల్ని సైతం పణ్ణంగా పెట్టే జవాన్లు..మానవత్వాన్ని చూపింటంలో కూడా మాకు మేమే సాటి అనిపిస్తున్నారు. దేశ ప్రజల ప్రాణాలను తమ భుజస్కంధాలపై మోసే మన జవాన్లు ఓ మృతదేహాన్ని కూడా మోసి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు. మరణించ�
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉండే టాయిలెట�
జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయ�
కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోప
విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన బాబురావ�