dead body

    45 రోజులుగా అక్క మృతదేహంతో జీవిస్తున్న చెళ్లెళ్లు

    August 14, 2020 / 10:17 PM IST

    తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం జరిగింది. 45 రోజులుగా అక్క మృతదేహంతో చెళ్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జూన్ 25న అనారోగ్యంతో అక్క పద్మావతి మృతి చెందింది. కరోనా కారణంగా పద్మావతి అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించకపోవడంతో అక్క మృతదేహంత�

    చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి వచ్చింది

    August 5, 2020 / 09:05 AM IST

    తమ కూతురు చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. అయితే..కొద్ది రోజుల తర్వాత..కూతురు ఇంటికి రావడంతో అందరూ షాక్ తిన్నారు. చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సరిగ్గా నిర్ధారి

    సింధూజారెడ్డిని మింగేసిన వాగు..కర్నూలు బ్రిడ్జీ దగ్గర మృతదేహం లభ్యం

    July 27, 2020 / 09:45 PM IST

    జోగులాంబ గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూజారెడ్డి కథ విషాదాంతం అయింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కర్నూలు బ్రిడ్జీ దగ్గర సింధూజ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు వాగులో కొట్టుకుప

    16 గంటల పాటు ఇంట్లోనే కరోనా మృతదేహాం, సహాయం చేయని బంధువులు

    July 24, 2020 / 05:23 PM IST

    కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో  ఒక వ్యక్తి మరణిస్తే అతను కరోనాతో మరణించాడన�

    ఈ డాక్టర్ చేసింది నిబంధనల ఉల్లంఘనా..మానవత్వమా

    July 15, 2020 / 09:10 PM IST

    ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�

    పెద్దపల్లిలో ట్రాక్టర్ నడిపి కరోనా రోగికి అంత్యక్రియలు చేసిన డాక్టర్

    July 13, 2020 / 12:47 PM IST

    కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�

    కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం

    July 4, 2020 / 11:38 AM IST

    కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �

    కుక్కలకంటే హీనంగా : కరోనాతో బాధిత మృతదేహాన్ని ఈడ్చుకెళుతూ..

    July 2, 2020 / 03:53 PM IST

    కరోనా సోకి చనిపోయిన మృతదేహాలను కుక్కల కంటే హీనంగా చూస్తున్న ఘటనలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. క‌ర్ణాట‌క‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పీపీఈ సూట్లు ధ‌రించిన వైద్య సిబ్బంద

    అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి

    May 1, 2020 / 08:38 AM IST

    ముంబై లోని ఒక అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్  మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.  సుల్తానా షేక్ (29) అనే యువతి గోఎయిర్ విమానయాన సంస్ధలో పని చేస్తోంది. తన సహోద్యోగులతో కలిసి  ఆమె ముంబై, విల్లే పార్లే ఈస్ట్ లోని పొద్దార్ �

    5 రాష్ట్రాలు, 84 గంటలు, 3వేల కిమీ ప్రయాణం.. చెన్నై టు ఐజ్వాల్, స్నేహితుడి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు

    April 29, 2020 / 06:00 AM IST

    కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది.  ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక

10TV Telugu News