Home » dead body
నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ..కుటుంబసభ్యులు హల్ చల్ చేశారు. వైద్యులు, సెక్యూర్టీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బైక్పై డెడ్ బాడీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్
శంషాబాద్లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్లోనే పోస్ట్మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన
కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడో కొడుకు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ