Home » dead body
టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది.
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హాసిని మృతదేహం బుధవారం(సెప్టెంబర్ 18,2019) తిరుపతికి చేరుకుంది. హాసినిని
12 రోజుల క్రితం లండన్లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్ విషాదాంతంగా మారింది. లండన్ బీచ్లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి
12 రోజుల క్రితం లండన్లో మిస్సైన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష మిస్సింగ్ మిస్టరీ విషాందాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన శ్రీహర్ష… బీచ్లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి ఉ�
ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో
విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్ల�
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు న
యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న�
శవాలను పూర్తిగా కాలనీయకుండానే అమ్మేసుకుంటున్నారు. స్మశానంలో వదిలేసి వెళ్లిన మృతదేహాలపై బేరాలు. పుర్రెకు రూ.1000, ఎముకలకు రూ.500 ఇది ప్రాథమిక ధర మాత్రమే. డిమాండ్ను బట్టి విదేశాలకు రూ.50వేల వరకూ పలుకుతాయట. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అవుతున
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. సూరారంకాలనీలోని కృషి స్కూల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను చంపి… మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి పడవేశారు. అయితే మృతురాలు ఆర్సీ పురానికి చెందిన మహిళ అని పోలీసులు గుర్తించ