Home » dead body
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మమహ్మరి ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం 200 దేశాలకు కరోనా వ్యాపించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 40వేల మంది బలయ్యారు. కాగా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు? దహనం చేస్తారా? పూడ్చి పెడతారా? �
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి
ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా
రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో
మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు డీసీపీ అశోక్ దూదే వెల్లడించారు.
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన