death

    కరోనా కల్లోలం : 15 వేల మంది చనిపోయారు!

    March 24, 2020 / 12:40 AM IST

    కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ మహమ్మారిన ప్రారదోలడానికి అటు వ్యైద్యులు, ప్రభుత్వాలు, ఇలా ఎంతో మంది కృషి చేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు 15 వేల 189 మంది చనిప

    జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్

    March 21, 2020 / 06:55 AM IST

    కరోనా ఎంట్రీతో భారత్‌లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్‌కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్‌ ఫస్ట్

    బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

    March 19, 2020 / 11:42 AM IST

    భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�

    కరోనా మహమ్మారి : ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకుపైగా మృతి…ఇటలీలోనే 3,240 మంది మృత్యువాత

    March 17, 2020 / 02:23 AM IST

    కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.

    కేఫే కాఫీ డే ఫౌండర్ ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు…2వేల కోట్లు మిస్సింగ్

    March 16, 2020 / 12:06 PM IST

    గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�

    coronavirus మరణమృదంగం : ఇటలీలో శ్మశాన వాతావరణం 

    March 14, 2020 / 02:10 PM IST

    ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొంటోంది..కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనాకి బాధిత దేశంగా ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోన్న ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతం

    ఇండియాలో కరోనా..పెరుగుతున్న మృతుల సంఖ్య : మహారాష్ట్రలో మరొకరి మృతి ? 

    March 14, 2020 / 02:03 PM IST

    భారతదేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు..ఇక్కడ కరోనా వైరస్ వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా..మహారాష్ట్రలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం.  బుల్దానా జిల్లా ఆ�

    కంట్రోల్ లో లేని కరోనా…ఇరాన్ లో 24గంటల్లో 54మంది మృతి

    March 10, 2020 / 03:18 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అన

    మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా? 

    March 10, 2020 / 02:36 AM IST

    రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

    మారుతీరావు అంత పిరికివాడు కాదు: లాయర్

    March 9, 2020 / 03:22 PM IST

    ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు తరపున వాదించిన వ్యక్తిగత లాయర్‌ వెంకట సుబ్బారెడ్డి.  తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్‌కు వచ్చారని చెప్పిన లాయర్.. రాత్రి 8.30 గంట�

10TV Telugu News