Home » death
ఫిలిప్పీన్స్లో టైఫూన్ ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ రోజుల్లో సంభవించిన తుఫాన్ ధాటికి 28 మందిదాక మృతి చెందారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఫ్రావిన్స్ లో వరదల కారణంగా ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. చ�
పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది.. ఆ ఏముంది.. గుర్తించి.. మందలించి బయటకు పంపేస్తారు. కానీ కొంతమంది పెళ్ళిళ్లలో ఫ్రీగా భోజనాలు చేసే వారు చాలా మందే ఉంటారు. కొంతమంది పెళ్లి నిర్వాహకులు చూసీ చూడనట్లుగా ఉండి వదిలేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో విషా�
2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.
ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గ�
ఉన్నావ్ రేప్ కేసులో నిందితులైన ఐదుగురిని చంపేయడానికి అర్హులని బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. తన డిమాండ్ ఇదేనన్నాడు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలు ఢిల్లీలో సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెం�
రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్�
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు
అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్కు చెందిన రూత్ జార్జ్(19) ఉన్నత
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.