Home » death
అమీర్పేట్ మెట్రోస్టేషన్ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇంజినీరింగ్ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు
మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపై కేసు నమోదైంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లండన్లో మృతి చెందిన ఖమ్మం వాసి శ్రీహర్ష మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. లండన్లో 25 రోజుల క్రితం అదృశ్యమైన ఇతడి డెడ్ బాడీ వారం క్రితం బీచ్లో దొరికిన సంగతి తెలిసిందే. అయితే..మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఆత�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శి
కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కోడెల మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ.. ముందు హార్ట్ ఎటాక్ అనీ..తరువాత ఆత్మహత్య అని అంటున్నారు. ఇలా పలు విధాలుగా వార్తలు వస్తు�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ త�
టీడీపీ సీనియర్ నేత..ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Chie
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల మృతి టీడీపీ నేతలను షాక్ కు గురి చేసింది. టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కోడెల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మ�
తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్య�