Home » death
గుంటూరు : సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన గంగ అనే గర్భిణీ ప్రసవ
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ
అమెరికా : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. అనసూయదేవి గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతు తన 99వ ఏట అమెరికాలోని హ్యుస్టన్లో మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రము�
పనాజీ : కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు చెబుతుంటారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. వీరి కోవకే చెందుతారు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ పాండురంగ్ సావంత్. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ప
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను
తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాద