death

    తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు

    March 7, 2019 / 05:39 AM IST

    జయలలిత మరణంపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. హల్వా ఇచ్చి జయలలితను చంపేశారని ఆయన ఆరోపించారు. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి యూనియన్ అన్నాడీఎంకే తరపున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశ

    రవళికి ఎర్రబెల్లి నివాళి  : నిందితుడ్ని వదిలేది లేదు 

    March 5, 2019 / 06:34 AM IST

    వరంగల్‌: రవళి మృతి కేసులో  నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు.  పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�

    మంటపంలోనే విషాదం : తల్లి మరణాన్ని చెప్పకుండా కూతురికి పెళ్లి

    March 1, 2019 / 05:34 AM IST

    అశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ నూతన వధువు భోరుమంది. కాళ్ల పారాణి తడి ఆరకుండా�

    సాహిత్య సవ్యసాచి : ద్వానా శాస్త్రి కన్నుమూత

    February 26, 2019 / 07:16 AM IST

    హైదరాబాద్ :  ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు.  శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని పత్రికల్లో వేలాది పుస్తక సమీక్ష�

    కొండవీడులో హైటెన్షన్ : రైతు కోటయ్య మృతిపై రాజకీయ దుమారం

    February 20, 2019 / 09:39 AM IST

    గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నిమిత్తం పంటను నాశనం చేస్తున్న పోలీసులను కోటయ్య అడ్డుకున్నాడని..దీనితో వారు లాఠీలతో బాదడంతోనే కోటయ్య మృతి చెందాడని పలువ�

    విహార యాత్రలో విషాదం :గోదావరిలో ముగ్గురు గల్లంతు

    February 2, 2019 / 12:01 PM IST

    ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది.  కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో గోదావరి- కిన్నెరసాని సంగమం వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు భద్రాచలం ఏరియా బూర్గంపహాడ్ మండలం పెద్దిరెడ్డి పాలెం వాసులుగా గ�

    మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతి

    January 29, 2019 / 04:05 AM IST

    ఢిల్లీ : మాజీ రక్షణ శాఖా మంత్రి..బీజేపీ నేత జార్జ్ ఫెర్నాండేజ్ మృతి చెందారు. ఢిల్లీలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఫెర్నాండేజ్ తన 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్‌తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడ�

    కేరళను కదిలించింది : కూతురికి న్యాయం కోసం ఓ తండ్రి పోరాటం

    January 25, 2019 / 12:01 PM IST

    గతేడాది ఆగస్టు 25న త్రిసూర్ రైల్వే స్టేషన్ నుంచి అన్ లియా అనే యువతి సడెన్ గా అదృశ్యమైపోయి ఆ తర్వాత మూడు రోజులకు అలువాలోని పెరియార్ నదిలో శవమై కన్పించిన కేసుకి సంబంధించి ఆమె తండ్రి న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత కే�

    ఒకప్పుడు ఉగ్రవాది : ఇప్పుడు అశోకచక్ర అవార్డ్ 

    January 24, 2019 / 06:56 AM IST

    ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయ‌క్ న‌జీర్ అహ్మ‌ద్ వాని.  

    పతంగి మాంజాకు కరెంట్ : నిలువునా కాలిపోయిన చిన్నారి

    January 12, 2019 / 06:57 AM IST

    గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి.

10TV Telugu News