death

    అయ్యో పాపం : గణేష్ నిమజ్జనానికి వెళ్లి..ఆరుగురు చిన్నారుల మృతి

    September 10, 2019 / 03:06 PM IST

    కర్నాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం సందడి..సందడి చేసిన చిన్నారులు ఇక లేరని తెలుసుకున్

    సినిమా ప్లాప్: ముంబై నటి ఆత్మహత్య

    August 30, 2019 / 06:04 AM IST

    ముంబైలోని అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి నటి ఆత్మహత్య చేసుకుంది. ఓ కమర్షియల్ యాడ్ ద్వారా పెరల్ పంజాబీ గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని ఏళ్ల పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. చివరిసారిగా విడుదలైన సినిమా అనుకున్న మేర హిట్ కాల

    కాన్షీరామ్ ని మాయావతే చంపిందా! :యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    August 29, 2019 / 09:30 AM IST

    బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�

    సుష్మా, జైట్లీ తర్వాత మోడీనే…బ్రిటన్ ఎంపీ వివాదాస్పద ట్వీట్

    August 28, 2019 / 07:26 AM IST

     ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో  ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధ�

    వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు

    May 12, 2019 / 10:05 AM IST

    వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర శనివారం (మే 11, 2019)న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులందరూ జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం వాసులు. దీంతో గ్�

    జయ మరణంపై విచారణ..స్టే విధించిన సుప్రీం

    April 26, 2019 / 08:40 AM IST

    త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి  శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్‌ లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఆ �

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు : 185కి చేరిన మృతుల సంఖ్య

    April 21, 2019 / 08:24 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతు�

    జ్యోత్స్న మృతిపై వీడని మిస్టరీ

    April 18, 2019 / 05:03 AM IST

    విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్�

    కొత్త చట్టం…గే సెక్స్ చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు

    April 3, 2019 / 02:56 PM IST

    స్వలింగ సంపర్కులు,వ్యభిచారం విషయంలో  బ్రూనే దేశం అత్యంత కఠినమైన ఇస్లాం చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది.వ్యభిచారం, గే సెక్స్ నేరస్థులను చచ్చే వరకు రాళ్ళతో కొట్టడం వంటి శిక్షలు ఈ చట్టాల్లో ఉన్నాయి.బ్రూపైలో సుల్తాన్ ల పాలన కొనసాగుతోంది.అ�

    ఆర్జేడీలో అన్నదమ్ముల సవాల్…తేజ్ కు బెదిరింపు కాల్స్

    April 3, 2019 / 11:41 AM IST

    అన్నదమ్ముల కుమ్ములాటలతో ఆర్జేడీ రెండుగా చీలిపోయింది.లోక్ సభ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదాలు నెలకొనడం…పార్టీ మెంటార్ పదవికి లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ రాజీనామా చేయడం…”లాలూ-రబ్రీ మోర్చా పేరుతో సొం�

10TV Telugu News