Home » death
Brazil COVID-19 : వ్యాక్సిన్లు వేయడంలో ఆలస్యం కావడం.. సామాజిక దూరానికి సంబంధించిన చర్యలకు ప్రభుత్వం నిరాకరించడంతో బ్రెజిల్లో మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఐదు లక్షల మార్క్ను దాటిన రెండవ దేశంగా బ్రెజిల్ నిలిచింది. ప్రాణాంతక వ్యాది వ్
కని.. పెంచి.. పోషించి వ్యక్తిగా మార్చిన తల్లిదండ్రులకు తిండి పెట్టడం మానేయడంతో ఆ దంపతులు ఆకలితో చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. బాధ్యులైన నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మీని పోలీసులు..
దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్-యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఆరోగ్య కార్యకర్తలే కాదు.. కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్లు కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జర్నలిస్ట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస�
దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మ్యూకోర్మికోసిస్ సమస్యను వేరే రకంగా చూస్తున్న వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టాప్ వైరాలజిస్ట్. కొవిడ్-19 వేరియంట్...
వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఆయన చనిపోయినట్లు శుక్రవారం ఉదయం తెగ ప్రచారం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఎవరో దీనిని పోస్టు చేశారు. చివరికు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
కరోనా మరణం లేని ఓ రోజు