Home » deceased
Telangana Crime News అత్తింటి ఆరళ్లకు కొత్త కోడలు బలి…. అత్తింటి వేధింపులు భరించలేక కోడులు ఆత్మహత్య… సాధారణంగా ఇలాంటి వార్తలు అడపా దడపా చదువుతూ ఉంటాం, కానీ అత్తింటి వారి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరం�
కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�
ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం..త్వరలోనే పెళ్లి..దీంతో ఆ యువతి..ఎన్నో కలలు కన్నది. త్వరలోనే అత్తారింటిలో అడుగుపెట్టనుంది. కానీ అంతలోనే ఆమె కలలు అన్నీ చెదిరిపోయాయి. రోడ్డు ప్రమాదంలో ఆ యువతి చనిపోయింది. దీంతో ఆ కుటుంబసభ్యలు తీవ్ర విషాదంలో మునిగిప
ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. ఇదే విషయా
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
‘‘భారతీయుడు 2’’ - ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందచేయనున్నట్టు ప్రకటించిన కమల్ హాసన్..