Home » deceased
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ఎకరాల భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.
కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్ ఫండ్) అండగా నిలవనుంది.
జగదల్ పూర్ జిల్లాలోని కరణ్ పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19 వ నెంబర్ బెటాలియన్ కు చెందిన కమాండర్... సుబీర్ సింగ్ (43) తనవద్ద ఉన్నసర్వీసు రివాల్వర్ తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
B.Tech student died in Tirumala pathway : తిరుమల నడకదారిలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోటానికి కాలినడకన బయలుదేరిన బీటెక్ విద్యార్ది గుండెపోటు వచ్చి మరణించాడు. హైదరాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సభ్యులతో అలిపిరి కాలినడకన శ్ర
Golden toungue in egypt mummy : పురావస్తుశాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈ తవ్వకాల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతుంటాయి. అటువంటి ఓ వింత ఈజిప్టులో జరిగింది. ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి ‘మమ్మీ’లు. అలా తవ్వకాలు జర�
newly married bride suicide due todepression at nellore district : తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు విధి ఆడిన వింత నాటకానికి బలి అయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారిజీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లైన మూడు నెలలకు గుండె జబ్బుతో భర్త చనిపోగా…మనోవేదనతో భార్య జన�
COVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 46 వేల 386 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్ల�
married woman ends life with kids : క్షణికావేశంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. భర్త క్రిస్మస్ పండుగకు పుట్టింటికి పంపించలేదని తన ఇద్దరు పిల్లలతో సహా వివాహిత మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జ
karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ�