ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే
స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదించాలని ఆయన కోరారు. "ఇద్దరు న్యాయమూర్తులు ఇంత ముఖ్యమైన సామాజిక అంశంపై నిర్ణయం తీసుకోలేరు. పార్లమెంటుతో పాటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి" అని అన్నారు. భారత శిక�
పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్�
States can decide whether to open schools or not : కరోనా వచ్చాక స్కూల్లు మూతపడ్డాయి. కరోనా వేవ్ ల మాదిరి కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరవాలని ని
Farmers’ union leaders decided to a rally with one lakh tractors on Republic Day : కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని రైతు సంఘాల నేతలు మరోసారి తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రి�
Central Government decides to undertake sequencing of covid-19 genome : దేశ వ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల శాంపిల్స్పై జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం 10 ల్యాబ్స్లో ఈ జీనోమ్ సీక్వెన్స్ విశ్లేషణ చేయనున్నారు. ఇందుకోసం హైద�
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్
Covid-19 Vaccination Based on Voters’ List : దేశమంతా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కరోనా టీకాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆపరేషనల్ గైడ్లైన్స్ జారీ చేసింది. ఒక వ్యాక్సినేషన్ సైట్లో ఒక సెషన�
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�
ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో