Home » decision
Supreme Court Key commands on farmers’ tractor parade : రిపబ్లిక్ డే నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ అనుమతిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాక్టర్ పరేడ్కు అనుమతిచ్చే అధికారాన్ని ఢిల్లీ పోలీసులకే అప్పగించింది. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా.. వద్దా �
Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, ప�
కరోనాకు వ్యాక్సిన్ వస్తున్న వేళ జనాలు బయట తిరగడం ఎక్కువైందని, ఈ సమయంలోనే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది. కరోనా కష్టకాలంలో ఎన్నో రోజులు ఇళ్లలోనే గడిపిన ప్రజలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున�
Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్ను ఆదేశించారు కేసీఆర్. కోర్టు కే�
Kerala corona act : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో. కరోనాకు ఇప్పటివరకూ వ్యాక్సిన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపు కరోనా మహమ్మారిని కట్టడిచేయాలి. దీనికోసం పలు రాష్ట్రాల ప్రభుత్వం కఠిన
World Egg Day speacial : మనం ఎన్నో ప్రత్యేకమైన రోజులు జరుపుకుంటాం. వాటిలో కొన్ని ప్రేమను గుర్తు చేస్తే..మరికొన్ని మన బాధ్యతను గుర్తు చేస్తాయి..ఇంకొన్ని మన ఆరోగ్యాన్ని గుర్తు చేస్తాయి. అటువంటి ప్రత్యేక రోజే ‘వరల్డ్ ఎగ్ డే’ (World Egg Day). ప్రతి ఏడాది అక్టోబర్ రెండ శు�
రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్కుమార్క�
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక న