Home » decision
విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది.
రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు
అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తప్పు బట్టారు. రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు లేద�
అమరావతిపై అధికారిక నిర్ణయానికి సమయం దగ్గర పడుతోంది. మూడు రాజధానులకు ఏపీ కేబినెట్ అధికారిక ముద్ర వేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. గత 9 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు కేబినెట్ ప్రకటన అనంతరం సద్దుమణుగుతాయా ? రాజధానికి వేల ఎకరాలు భూములు ఇచ్చి
భీమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ కవి వరవరరావు కేసులో పూణె పోలీసుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న ఓ హార్డ్ డిస్క్లోని సమాచారాన్ని రిట్రీవ్ చేయడం కోసం అమెరికాకు చెందిన FBI సహకారం తీసుకోవాలనుకుం
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తాం..రాజధానిపై డిసెంబర్ 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటాం..బాబు చెబుతున్న మాటలను నమ్మవద్దని అంటున్నారు మంత్రి బోత్స. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అమాయకత
ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�
మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవర్ వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. ఇది ఎన్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం ట్వి
సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని..ఇది సరి కాదంటున్నారు నల్గొండ ఆర్టీసీ డిపో కార్మికులు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా..విధుల్లో చేరండి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర మంత
జనసేనకు వామపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. జనసేన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.