decision

    నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్ ఆధారంగా ఉద్యోగం

    October 17, 2019 / 09:39 AM IST

    ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీ�

    ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం : సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

    October 6, 2019 / 03:26 PM IST

    ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే..కొన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఇక నుంచి కార్మికులతో ఎలాంటి రాజీ ఉండదని..చర్చల ప్రసక్�

    అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

    April 5, 2019 / 04:03 AM IST

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భార�

    ఇక పోటీ చేయను : ఇవే నా చివరి ఎన్నికలు 

    April 4, 2019 / 05:10 AM IST

    ముంబై : రానున్న  ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశిల్‌ కుమార్‌ షిండే తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు ఇప్పటికే పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలనలో పాలుపంచుకున్నారు. కాగా ఎవ్వర�

    మోడీ బయోపిక్‌ రిలీజ్‌ పై సీబీఎఫ్ సీదే నిర్ణయం : ఈసీ

    April 3, 2019 / 06:09 AM IST

    ఎన్నికలపై మోడీ బయోపిక్ ప్రభావం చూపుతుందని.. ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల చేయకూడదని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. అయితే సినిమా విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర�

    ట్రైన్ షాపింగ్ : రైల్లో ప్రయాణిస్తు షాపింగ్ చేసుకోవచ్చు 

    March 26, 2019 / 09:28 AM IST

    పంజాబ్ : రైల్లో షాపింగ్..మీకు కావాల్సినవన్నీ రైలు ప్రయాణంలో ఉండే షాపింగ్ చేసుకునే సౌకర్యం రానుంది. ఇది దూర ప్రాంతాలకు వెళ్లేవారికి మంచి సౌకర్యం. వీరు ఇంటికి సంబంధించిన వస్తువులు..ఫిటెనెస్ పరికరాల వరకూ అన్నింటినీ రైల్లోనే కొనుక్కోవచ్చు. పశ్చ

    పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ : విత్తనాల ధర తగ్గింపు

    March 11, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి వ�

    భారత వాయుసేనకు మహారాష్ట్ర అసెంబ్లీ అభినందనలు 

    February 26, 2019 / 07:28 AM IST

    ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ  దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా త�

10TV Telugu News