Home » defamation case
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు "మోదీ" ఉద్దేశించి
ఆ ఛానెళ్లపై సమంత సీరియస్... ఏ ఛానెల్ ఎంత పే చెయ్యాలి
తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని... సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్.
కంగనా రనౌత్పై గీత రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసింది అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.
తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో గురువారం సూరత్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుది వాంగ్మూలం ఇచ్చారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(24 జూన్ 2021) గుజరాత్ కోర్టులో హాజరుకావచ్చు. 'మోడీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ ఎమ్మెల్యే క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఫైనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు రాహుల్ గాంధీని హా
Special court కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 28న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 22న వ్యక్తిగతంగా �
ttd defamation case: రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కోర్టులో వేసిన పరువు నష్టం కేసుని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. పరువు నష్టం కేసుని వెనక్క
పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి హా�