-
Home » defamation case
defamation case
విడిపోయిన 31 ఏళ్ళ తర్వాత మాజీ భార్య మీద కేసు వేసిన స్టార్ సింగర్.. 30 లక్షలు ఇవ్వాలంటూ..
కుమార్ సాను తాజాగా మరోసారి వైరల్ అవుతున్నారు. (Kumar Sanu)
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ..
తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున
కొండ సురేఖ పై వేసిన పరువు నష్టం దావా కేసును విత్ డ్రా చేసుకున్న సినీ నటుడు నాగార్జున. (Nagarjuna)ఈ కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు లో విచారణ జరుగగా.. నాగార్జున కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు తెలిపారు.
కొడుకుతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున
తాను వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యానని నాగార్జున మీడియాకు తెలిపారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు.
కేటీఆర్ కేసులో మంత్రి కొండా సురేఖకు షాక్..! క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం..
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత�
పరువు నష్టం దావా కేసు.. విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్లనున్నారు.
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు
తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
అసభ్యంగా మాట్లాడారు.. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: స్టేట్మెంట్లో నాగార్జున
అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు.
మేధా పాట్కర్కు జైలు శిక్ష, భారీ జరిమానా విధించిన ఢిల్లీ కోర్టు
23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.