Home » defamation case
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత�
ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్లనున్నారు.
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు.
23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
పనికిమాలిన కేసుల్లో ఆప్ నేతలందరినీ ఒక్కొక్కరిగా అరెస్టు చేయిస్తున్నారని అన్నారు.
నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ తన మాజీ భార్య సుచిత్రకు లీగల్ నోటీసులు పంపాడు.
2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రేమించిన భర్త సచిన్ మీనాను లప్పు సా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన పొరుగింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్ జాతీయురాలైన అతని భార్య సీమా హైదర్ హెచ్చరించారు. తన భర్త అయిన సచిన్ మీనాను ‘లప్పు సా’, ‘ఝింగుర్ సా’ అని పిలిచినందుకు పొ�