Home » defamation case
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు... కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు
జీవితా, రాజశేఖర్లకు జైలు శిక్ష.. బెయిల్ మంజూరు
జీవిత, రాజశేఖర్ 2011లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుక�
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు.
సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై10న కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి మరణదీప్ కౌర్ ఖర్గేను ఆదేశించారు.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సషెన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్లో రాహుల్ కోరారు.
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప�