Home » DEFENCE
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి.
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్
Congress members walk out of Defence Parliamentary panel meeting రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇవాళ(డిసెంబర్-16,2020)ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమైన జాతీయ భద్రత ఇష్యూకి బదులుగా భద్రతా దళాల యూనిఫాం గురించి చర్చించడంతో ప్యానల్ సమయం వృద్ధా అవుతుందన�
Mobile Apps:ఇండియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో గవర్నమెంట్ 43మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసింది. గతంలో ఇండియన్ యూజర్ల మొబైల్ డేటా, అవసరానికి మించి వ్యక్తిగత డేటాను తీసుకుంటున్నారని చైనా యాప్లను, వారికి సంబంధించిన యాప్లను ఇండియన
ఇండియన్ టెక్నాలజీ యుద్ధరంగంలోనూ ఊపందుకుంటుంది. ప్రపంచ దేశాలకు యుద్ధ పరికరాలు ఎగుమతి చేసేంత ఎదిగింది. ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయేల్, దక్షిణాఫ్రికా, స్వీడన్ల సరసన చేరింది. భారత్ ఎగుమతి చేస్తున్న 42దేశాల
దేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)నియామకానికి ఇవాళ(డిసెంబర్-24,2019)కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని మిలటరీ పవర్స్ డిపార్ట్మెంట్ కు సీడీఎస్ అధిపతిగా ఉంటారని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపా
మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇం
మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్ పై దాడి చేసిందని ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస�
రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి