-
Home » delhi cm arvind kejriwal
delhi cm arvind kejriwal
సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
August 13, 2024 / 08:17 PM ISTవీరిద్దరు కూడా సుమారు నాలుగున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్..!
June 21, 2024 / 05:52 PM ISTబెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు, వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడ సమయం ఇవ్వలేదని ఈడీ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
June 20, 2024 / 08:44 PM ISTఈ కేసుతో కేజ్రీవాల్ కు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదు చేసినప్పుడు అందులో కేజ్రీవాల్ పేరు లేదు, అలాగే నేరుగా కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది…
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
May 31, 2024 / 02:25 PM ISTఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోనున్నారు.
తీహార్ జైలులో లొంగిపోతున్నా.. తల్లిదండ్రులు, భార్య గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
May 31, 2024 / 01:17 PM ISTనేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు. నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నాను.
కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్పై కోర్టులో విచారణ.. బెయిల్ కోసం షుగర్ పెంచుకుంటున్నారన్న ఈడీ!
April 19, 2024 / 08:14 PM ISTArvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేం.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
March 28, 2024 / 02:15 PM ISTఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
March 22, 2024 / 08:54 PM ISTలిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆప్ నేతలు
March 22, 2024 / 03:58 PM ISTదేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆప్ నేతలు
ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
March 16, 2024 / 10:30 AM ISTఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరుచేసింది.