Home » Delhi court
మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు జైలులో జైన మతానికి చెందిన ప్రత్యేక ఆహారం అందించేందుకు కోర్టు నిరాకరించింది.
తీహార్ జైలులో సత్యేందర్ జైన్కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానిక�
దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకడైన దినేష్ అరోరా అప్రూవర్గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడు ఆప్ నేత మనీష్ సిసోడియాకు సహచరుడు.
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్�
అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది.
సంవత్సర కాలంలోనే బెయిల్ కావాలంటూ 11సార్లు పెట్టిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు సీరియస్ అయింది. తిరస్కరించిన పిటిషన్ను మళ్లీ దాఖలు చేస్తూ కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినట్లు పేర్కొం
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కాల్పి చంపేశారు.
బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కు నాలుగు రోజులు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. సాగర్ రానా మార్డర్ కేసులో మరో నాలుగు రోజులు ఇంటరాగేషన్ జరగనుంది.